BJP ANDHRA PRADESH
@bjp4andhra
Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.
ID: 3308534123
http://andhra.bjp.org 04-06-2015 18:25:06
31,31K Tweet
131,131K Followers
266 Following
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి, ఆదాయంతో సంబంధం లేకుండా, 70 ఏళ్ళు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఆరోగ్య భీమాను కల్పించినందుకు ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. #AyushmanBharath
ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం ఇప్పుడు 70 సంవత్సరాల పైబడిన వారందరికీ రూ.5లక్షల వరకు ఉచిత చికిత్స ప్రధాని శ్రీ Narendra Modi గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. #ThankYouModiJi
మీ అమూల్యమైన సూచనలు మరియు సలహాలు మన గౌరవనీయ ప్రధాని Narendra Modi గారితో పంచుకోండి. #MannKiBaat
ఆపదలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సర్వశక్తుల సహకారాన్ని అందిస్తున్న Narendra Modi ప్రభుత్వం. కాకినాడలో నెలకొన్న వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు సహాయక చర్యలను కొనసాగిస్తున్న భారత సైనిక దళాలు. #KakinadaFloods #PMModi #IndianArmy
వయోవృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందించేందుకు, ఆర్థిక తారతమ్యాలు లేకుండా 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ఆరోగ్య బీమా అందించడానికి గౌ|| ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి సారధ్యంలో, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున
We got 141 more seats than you, formed gvt for consecutive third term and we didn't even think about sending anyone jail just because they're in opposition. That's the difference between you and us, Mr Mallikarjun Kharge ji! Truly the party of Indira Gandhi's dictatorship legacy!
గత YSR Congress Party ప్రభుత్వం అధికార మదంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) మరియు 12 ప్రభుత్వ ఉత్తర్వులు (GOలు) పేరు మీద రాష్ట్రంలో అనేక దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడి రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. మాజీ సీఎం YS Jagan Mohan Reddy గారి దుష్పరిపాలన లో నెలకొన్న తప్పిదాలను సరిచేస్తూ SEB ను
రీసెర్చి & డెవలప్మెంట్కి గతంలో కాంగ్రెస్ నిధులివ్వడం మానేసి అందినకాడికి దోచేసింది. ప్రధాని Narendra Modi గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని R&Dకి అధిక నిధులను అందిస్తుంది! #PMModi #R&D #Research
ఎన్డీఏ ప్రభుత్వం కర్షకుల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తోంది. వరదలతో పంట నష్టపోయిన అన్నదాతలను అదుకుంటామని భరోసా ఇచ్చింది. గతంలో YSR Congress Party పంట నష్ట పరిహారం హెక్టారుకు రూ.17 వేలు ఇస్తే ఆ మొత్తాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రూ.25 వేలకు పెంచింది. దీనికి తోడు వరి పంట నష్టానికి ఎకరాకు రూ.10
ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ , నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, సమస్యలపై వెంటనే స్పందిస్తూ, అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళుతున్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ Bhupathiraju Srinivasa Varma గారు
Prime Minister Shri Narendra Modi interaction with Indian Para-Olympians. #ParalympicGames