Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile
Andhra Pradesh State Disaster Management Authority

@apsdma

APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.

ID: 1361942361903800324

linkhttps://apsdma.ap.gov.in/ calendar_today17-02-2021 07:36:00

1,1K Tweet

2,2K Takipçi

29 Takip Edilen

CMO Andhra Pradesh (@andhrapradeshcm) 's Twitter Profile Photo

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతుగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. మీ మానవతా స్ఫూర్తికి వందనం.  దాతల విరాళాలను స్వీకరించేందుకు ప్రభుత్వం 'ఏపీ సీఎం సహాయ నిధి'ని ఏర్పాటు చేసింది. దాతలు తమ విరాళాలను ఇక్కడ అందించవచ్చు:

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ వంతుగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. మీ మానవతా స్ఫూర్తికి వందనం.  దాతల విరాళాలను స్వీకరించేందుకు ప్రభుత్వం 'ఏపీ సీఎం సహాయ నిధి'ని ఏర్పాటు చేసింది. దాతలు తమ విరాళాలను ఇక్కడ అందించవచ్చు:
Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

విజయవాడ వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ వాటర్, ఆహారం అందిస్తున్న రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్పీ సిసోడియా భాదితుల నుండి రెస్క్యూ, ఆహారం అందే వివరాలు తెలుసుకున్నారు. #APGovtWithFloodVictims #APFloodRelief #2024APFloodsRelief

విజయవాడ వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ వాటర్, ఆహారం అందిస్తున్న రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్పీ సిసోడియా 

భాదితుల నుండి రెస్క్యూ, ఆహారం అందే వివరాలు తెలుసుకున్నారు.
#APGovtWithFloodVictims
#APFloodRelief
#2024APFloodsRelief
Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

🔸గోదావరికి పెరుగుతున్న వరద 🔸భద్రాచలం వద్ద 44.1 అడుగుల నీటి మట్టం 🔸ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.61లక్షల క్యూసెక్కులు 🔸ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ 🔸గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

భారీవర్షాలు,వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలని పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (విపత్తు నిర్వహణ)సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ప్రభావిత జిల్లాల్లో గురువారం (రేపు) పర్యటించనుంది.

Anitha Vangalapudi (@anitha_tdp) 's Twitter Profile Photo

తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో గోదావరికి పెరుగుతున్న నీటిమట్టం, కృష్ణా నది నీటిమట్టంతో పాటు బుడమేరు వాగు వద్ద పరిస్థితిపై సమీక్ష నిర్వహించా. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గోదావరి నది ప్రభావిత 6

తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో గోదావరికి పెరుగుతున్న నీటిమట్టం, కృష్ణా నది నీటిమట్టంతో పాటు బుడమేరు వాగు వద్ద పరిస్థితిపై సమీక్ష నిర్వహించా. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గోదావరి నది ప్రభావిత 6
I & PR Andhra Pradesh (@ipr_ap) 's Twitter Profile Photo

బుడమేరు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఏరియల్ విజిట్ #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh

బుడమేరు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఏరియల్ విజిట్

#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#AndhraPradesh