YS Sharmila
@realyssharmila
President of Andhra Pradesh Congress Committee. Daughter of YSR. A true Secularist. Believes in Equality & Independence. Fights for people’s welfare.
ID: 1358422800613076993
07-02-2021 14:30:41
2,2K Tweet
122,122K Followers
10 Following
Today, on behalf of the Congress party and the people of Andhra Pradesh, I wrote this letter to the Union Railway Minister, Shri Ashwini Vaishnaw, Ashwini Vaishnaw requesting his immediate support, by supplying bottled water to Vijayawada from the recently started "Rail Neer"
విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను పరామర్శించడం జరిగింది. బుడమేరు వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత బుడమేరును పట్టించుకున్న వాళ్ళు లేరు. బుడమేరు వరదకు N Chandrababu Naidu , YS Jagan Mohan Reddy ఇద్దరు కారణమే. వరదల్లో ఇప్పటివరకు 50 మంది చనిపోయారు. దాదాపు
మా నాయకులు, శ్రీ Rahul Gandhi గారు, అటు కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు, 140 కోట్ల మంది గుండెల్లో ప్రేమ, స్నేహభావం, ఐకమత్య రాగం నింపుతుంటే, ఆ తుఫాను తట్టుకోలేక, పిరికిపందల్లా, ఇలాంటి దివాలాకోరు మాటలు మాట్లాడటానికి బీజేపీ వాళ్ళు సిగ్గుపడాలి. నాటి ఇందిరమ్మ నుండి, రాజీవ్ గాంధీ
APCC President YS Sharmila ji and other party workers in Vijayawada protested against the offensive statement made by Shiv Sena (Shinde) MLA Sanjay Gaikwad, BJP leaders Tarvinder Singh Marwah, Raghuraj Singh and Union Minister Ravneet Bittu on LoP Shri Rahul Gandhi. 📍
కాంగ్రెస్ అగ్రనాయకులు శ్రీ Rahul Gandhi గారు తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ గవర్నర్పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.