Telangana CMO
@TelanganaCMO
Official account of CMO Telangana.
ID:2558684335
https://cm.telangana.gov.in/ 10-06-2014 09:58:50
11,4K Tweets
1,6M Followers
21 Following
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి Revanth Reddy కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.
శ్రామికులే అభివృద్ధిలో అసలైన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ ను ముఖ్యమంత్రి Revanth Reddy ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎంను కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన
ప్రముఖ జర్నలిస్టు, హిందీ మిలాప్ సంపాదకులు వినయ్ వీర్ మరణం పట్ల ముఖ్యమంత్రి Revanth Reddy సంతాపం తెలియజేశారు. వినయ్ వీర్ మరణం పట్ల పత్రికా రంగానికి ముఖ్యంగా హిందీ జర్నలిజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యుధ్ వీర్ కుమారుడైన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడిన విద్యార్థి సాయి చరణ్ ను ముఖ్యమంత్రి Revanth Reddy అభినందించారు. యువకుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా నిలుస్తాయని
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని ఆయన అభిలషించారు.
#HanumanJayanti
శాంతియుత పోరాట పథంలో వర్ధమాన మహావీరుని ఆధ్యాత్మిక బోధనలు ఆచరణీయమని ముఖ్యమంత్రి Revanth Reddy అన్నారు. జైనుల ఆరాధ్య దైవం వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
#MahaveerJayanti
ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన ఆదర్శప్రాయుడు, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా మా నివాళులు Revanth Reddy 🙏
#SarvepalliRadhakrishnan
శ్రీ రామ నవమి సందర్భంగా Revanth Reddy రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారామ స్వాముల వారి ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి Revanth Reddy అన్నారు. అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం
ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని Revanth Reddy కొనియాడారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. #jyotibaPhulejayanti పురస్కరించుకుని ఆ